నిజామాబాద్ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లి కృష్ణతండాకు చెందిన గుగులోతు సౌమ్య భారత్ ఫుట్ బాల్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి మహిళా క్రీడాకారిణిగా ప్రాతినిథ్యం వహించనుంది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీకి ఆమె ఎంపికయింది సౌమ్య తండ్రి గోపి ఉపాధ్యాయుడు తల్లి ధనలక్ష్మి గృహిణి చైనా లో జరిగిన అండర్ సెక్షన్ పోటీల్లో ఆమె అత్యధిక గోల్స్ తో టాపర్ గా నిలిచింది తెలంగాణ ఉమెన్స్ లీగ్  లోనూ ఆమే టాపర్.

Leave a comment