కమలాతల్ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు తమిళనాడు కు చెందిన 85 సంవత్సరాల కమలాతల్ గత 30 ఏళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తోంది లాక్ డౌన్ లో కూడా ఎంతో మంది కార్మికులు ఇక్కడ చిక్కుకు పోయారు వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఇడ్లీ వండటం వదిలి పెట్టలేకపోయాను అన్న కమలాతల్ మాటకు ఆనంద్ మహీంద్రా కదిలిపోయారు. ఇడ్లీ తయారీ కోసం ఆమె కట్టెల పొయ్యి ని వాడటం వీడియోల్లో చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడాయన కోయంబత్తూర్ లో ఓ ఇండ్లు నిర్మించేందుకు కావలసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించి కమలతల్ కు బహుమతిగా ఇచ్చారు. త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు ఆనంద్ మహీంద్రా.

Leave a comment