కరోనా కాలంలో పోషక పదార్థాల కు విలువ పెరిగిపోయింది. అట్లా ముష్రూమ్స్ అత్యంత శక్తినిచ్చేవిగా గుర్తించారు. ఈశాన్య భారతం లోని త్రిపుర లో పెంచే మష్రూమ్స్ భారీ సైజులో వున్నాయి. కుళ్ళిపోతున్న జీవ పదార్థాల పైన పెరిగే ఫంగస్ ఇది. ఇవి ఎంత పెద్ద సైజులో ఉంటే అంత ఆరోగ్యం అన్న డిమాండ్ పుంజుకొంది. చూసేందుకు ఆశ్చర్యపడేలా ఉన్నాయి కుక్క గొడుగులు.

Leave a comment