ఈస్ట్ సెంట్రల్ రైల్వే విభాగంలో పాట్నాకు సమీపంలో దానాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఏటూహో యార్డ్ వరకు ముగ్గురు అమ్మాయిలు సోనీకుమారి,విభా కుమారి,స్వాతి స్వరూప్ తో కలిసి గూడ్స్ బండి నడిపి చరిత్రలో నిలబడ్డారు. సాధరణ రైలు కంటే గూడ్స్ నడపటం చాలా కష్టం అందుకే వీళ్ళు వార్తల్లో వ్యక్తులయ్యారు. సోనీ కుమారి,విభా కుమారి లోకో పైలెట్ లుగా స్వాతి స్వరూప గార్డుగా పని చేశారు.

Leave a comment