లేహ్ నుంచి మనాలి వరకు మొత్తం 480 కిలోమీటర్లు సోలో సైక్లింగ్ చేసిన తొలి మహిళగా ప్రీతి మాస్కే గిన్నిస్ రికార్డు అందుకుంది. 45 ఏళ్ల, ఇద్దరు పిల్లల తల్లి ప్రీతి ఐదారేళ్ల క్రితం అనారోగ్య సమస్యల దృష్ట్యా వ్యాయామంగా సైక్లింగ్ ఎంచుకుంది ఆమెది పూణే బాస్కెట్ బాల్ హాకీ లో జాతీయ క్రీడాకారిణి 2019లో ఇద్దరితో కలిపి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3773 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజులు 17 గంటల్లో పూర్తి చేసింది. ఇది గ్రూప్ వరల్డ్ రికార్డ్ 2021లో ఆరు వేల కిలోమీటర్ల స్వర్ణ చతుర్భుజి రహదారిని ఇరవై నాలుగు రోజుల్లో పూర్తి చేసింది ప్రీతి మాస్కే.

Leave a comment