అస్సాంలోని జోర్హాద్ జిల్లా కలెక్టర్ కోరాటి రోషిణి అపరంజి .ఆమె విశాఖలో పుట్టి పెరిగారు .విధులు నిర్వహణలో ఆమె కున్న శ్రద్ధ కు అందరూ అభినందిస్తూ ఉన్నారు .ఆమె కు ఇద్దరు కొడుకులు 65 ఏళ్ళ వయసు పైబడిన తల్లి దండ్రులు ఆమెతోనే ఉంటారు .రోజంతా విధుల నిర్వహణలు క్వారంటైన్ సెంటర్ల కు వెళుతున్న ఆమె ఇంటికి దూరంగా ఉండేందుకు నిర్ణయించు కొన్నారు. కరోనా అనుమానితుల పర్యవేక్షణ , ఐసో లేషన్ సెంటర్లకు కూడా వెళ్ళినట్టే ఈమె .తన కుటుంబ సభ్యులను ఇంట్లో ఒక భాగంలో ఉంచేసి తాను ఒక్కతే వేరేగదిలో ఉంటుంది . నాలుగు రెండేళ్ళ వయసులో ఉన్నా ఆమె పిల్లలు ఏడ్చినా వాళ్ళని దూరం పెట్టారామె .జీవితం ఉద్యోగం రెండూ ముఖ్యమే అంటున్నారు రోషిని అపరంజి .

Leave a comment