తమిళనాడు నర్సింగ్ అధ్యాపకురాలు మనీషా వీధి బిచ్చగాళ్ల బాగుకోసం జీవితం ఫౌండేషన్ స్థాపించింది. నందా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్న మనీషా వీధుల్లో ఉండే బిచ్చగాళ్ళ కోసం భోజనం, దుస్తులు అందించటం,మతిస్థిమితం లేని వాళ్లను వైద్య సహాయం ఇప్పించటం వృద్ధులను వృద్ధాశ్రమాలల్లో చేర్చటం వంటివి చేస్తారు.ఇప్పటివరకు ఎంతో మందికి నీడ చూపించి, పొట్టకూటికోసం వీధిన పడే అవసరం లేకుండా ఉపాధి మార్గం చూపిస్తుంది.

Leave a comment