ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ 2021 టైటిల్ ను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కేరళకు చెందిన శృతి సితార. ప్రపంచంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లో స్పూర్తిని విశ్వాసాన్ని నింపేందుకు గాను లండన్ వేదికగా ప్రతిఏటా మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్ పోటీలు జరుపుతారు. ఆన్ లైన్ వేదిక ఈ సంవత్సరం నిర్వహించిన పోటీల్లో ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొన్న ట్రాన్స్ ఉమెన్స్ లో సితార మొదటి ప్లేస్ లో నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.

Leave a comment