అస్సాం రైఫిల్స్ కు చెందిన పి.వి శ్రీ లక్ష్మి పారా మిలటరీ దళం లో జాగిలాల హ్యాండ్లర్ గా ఎంపిక అయ్యారు. ఇప్పటివరకు మగవాళ్లే చేస్తున్న ఈ ఉద్యోగంలో శ్రీ లక్ష్మి మొదటి మహిళగా గుర్తింపు పొందారు. శునకాల సైకాలజీ క్షేత్రస్థాయిలో ఎత్తుగడల విభాగంలో అడ్వాన్స్డ్ కోర్స్ లు పూర్తి చేశాక శ్రీ లక్ష్మి ఈ బాధ్యతలు తీసుకున్నారు.సైన్యం లో మహిళలు సత్తా చూపిస్తున్నారని చెప్పేందుకు శ్రీలక్ష్మి చక్కని ఉదాహరణ.

Leave a comment