జపాన్ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక ఫారెన్ మినిస్టర్స్ కమెండేషన్స్ అవార్డు గెలుచుకున్నారు గవ్వ రేఖ రెడ్డి. జపాన్ కళ ఇకెబానా కళ లో ఆమె ఎక్సపర్ట్. భారత్-జపాన్ ఆర్థిక సామాజిక సంబంధాలు మెరుగుపరచటం, జపాన్ సంస్కృతి ని విస్తరించటం లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఇకెబానా గురించి మిశ్రణ పేరుతో పుస్తకాన్ని తెచ్చారు రేఖ రెడ్డి. అందులో ఇకెబానా తో పాటు దానికి సంబంధించిన భారతీయ వంటకాలు పరిచయం చేశారు.

Leave a comment