కొన్ని ఆహార పదార్ధాలు కలిపి తీసుకోవద్దంటారు ఎక్సపర్ట్స్ మాంసం,పాలఉత్పతులు,చేపలు,వెన్న,లేదా మీగడ కలిపి తీసుకోవద్దు అంటారు. అలాగే పాలు గుడ్డు కూడా కలిపి తినద్దు అంటున్నారు. ఇలా తీసుకొంటే ఎసిడిటి సమస్య వస్తుంది అంటున్నారు. పెరుగు కాఫీ,ఐస్ క్రీమ్ టీ  ఇవి కూడా వెంటవెంటనే తీసుకొంటే ప్రమాదం అంటున్నారు. భోజనం చేసే సమయంలో చల్లని నీళ్ళు తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుందని చెపుతున్నారు. ఏ పదార్ధాలు ఎలా తీసుకొంటే ఆరోగ్యం నిపుణులను అడిగి తెలుసుకొని ఆహారపు అలవాట్లు మార్చుకోమంటున్నారు.

Leave a comment