300 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత విలువైన నగను నీతా అంబానీ కోడలు శుక్రా మెహతాకు బహుకరించిందట. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలు రాళ్ళు పొదిగిన ఈ నెక్లెస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి శ్లోకా మెడలో అలంకరించారట. అయితే శ్లోకా కు వివాహం నిశ్చియమైన తర్వాత ఆకాశ్ అంబానీ తన ప్రేమకు గుర్తుగా పూర్తిగా బంగారం పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన ఏడు కోట్ల రూపాయల విలువైన కారును కానుకగా అందించాడట.

Leave a comment