కోవిడ్ ఉమన్ వారియర్ గా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. కోవిడ్ సమయంలో ఆమె చొరవ వల్లనే విజయనగరం జిల్లాలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట పడి గ్రీన్ జోన్ జిల్లాగా మారింది. రాజకుమారి గత సంవత్సరం 4 స్కాచ్ అవార్డులను అందుకున్నారు అందులో రెండు కోవిడ్ సమయంలో అందించిన సేవలకు మరో రెండు మహిళల భద్రత కు చేసిన సేవకు అందాయి.

Leave a comment