21 వేల కోట్ల రూపాయల ఆస్తి తో లీనా తివారి అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా ఫోర్బ్స్ గుర్తించింది.యు.ఎస్.వి అనే ముంబాయి లోని  ఫార్మాసూటికల్  కంపెనీ అధిపతి లీనా తివారి.ఈ కంపెనీ వార్షిక ఆదాయం 449 మిలియన్ల డాలర్లు.ఈ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రధానత మధుమేహం, హృద్రోగ ఔషధాలను తయారు చేస్తుంది. 63 సంవత్సరాల లీనా తివారి తండ్రి స్థాపించిన కంపెనీ ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.

Leave a comment