ముంబాయ్ నుండి ఢిల్లీ వరకు ఒక అద్భుతమైన ప్రయాణం అనుభవం కావాలంటే మహారాజాస్ ఎక్సప్రెస్, ఇండియా ఎక్కాలి మొత్తం 43 వలె క్యాబిన్లు, సూట్ల తో 88 మంది రాయల్ ప్యాసింజర్లు ఇందులో ప్రయాణించే వీలున్నది. ఎన్నో వసతులతో ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్, ఉంది రెండు బెడ్ రూమ్ లు, రెండు బాత్ రూమ్ లు ప్రత్యేకం మాస్టర్ బెడ్ రూమ్ సీలింగ్ ఎల్ ఇడి లైట్ లతో మెరిసిపోతూ ఉంటుంది. మయూరి మహల్, రంగ మహల్, సఫారీ బార్ లు ప్రత్యేకత. దీని సీజన్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు అన్ని ప్యాకేజీ ల్లోనూ తొమ్మిది దాత్రుల ది హెరిటేజ్ ఇండియాకు గిరాకీ ఎక్కువ. టైమ్ మెషిన్ సాయం లేకుండా రాజుల కాలం లోకి వెళ్లి రావాలంటే  ఈ రైలు ఎక్కాలి టికెట్ ఖరీదు 6000 డాలర్ల నుంచి మొదలవుతుంది.

Leave a comment