శ్రీ హనుమాన్….జయ హనుమాన్…

   సీతా మనోభి..రామ్!!

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో వున్న గురువాయు గూడెంలో వెలిశాడండీ మన హనుమంతుడు.మద్ది చెట్టు లో స్వయంభువుగా వెలసిన క్షేత్రం దర్శించటం పరమ పవిత్రం.ఒక భక్తుని కోరిక మేరకు అంజనీ పుత్రుడు చెట్టులో వెలిశాడు.
ఇక్కడ ఆంజనేయుల వారికి గోపురం కూడా లేదు.మద్ది చెట్టు చుట్టూ గుడి కట్టడం జరిగింది.ఎన్ని ఆలయాలు ఉన్నా భక్తులు ఈ స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందడానికి తండోపతండాలుగా వస్తారు.
మద్ది ఆంజనేయుడికి భక్తులను రక్షించి వరాలు ప్రసాదించడమే సంతోషం.

నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం,అరటి పండ్లు.

          -తోలేటి వెంకట శిరీష

 

Maddi_Anjaneya_Swami_Temple-1-Guravayigudem,_West_Godavari_Dist,_AP

Leave a comment