మహిళా పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని అధ్యాయనాలు చెభుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా విదేశి ప్రయాణాలు బుకింగ్స్ 18 శాతం పెరిగాయి.ఎక్కువ మంది ఎంచుకున్న ప్రాంతాలుగా అండమాన్,రాజస్థాన్ ,గోవా మనం కాశ్మీర్,సిక్కిం,డార్జిలింగ్ ఉన్నాయి.మహిళా పర్యటకుల సంఖ్య 10శాతం పెరిగినట్లు నమోదైంది.సోలోగా ప్రయాణం చేసే మహిళలు ప్రధానంగా అందరు మహిళలే ఉండే ప్యాకేజీలు ఎక్కువయ్యాయి.వారంతంలో టూర్లకు వెళ్ళే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతుంది.పురుషులతో సమానంగా మహిళలు ఒక్కరే ప్రయాణం చేయాలనుకోవడం శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు.

Leave a comment