కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉమెన్స్ సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు,హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలలో రబ్బర్ ప్యానిక్ బటన్లు ఆల్ ఇండియా ఉమెన్ పెట్రోలింగ్ టీంలు ప్రారంభం కానున్నాయి.  మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు శిశువుల కోసం ప్రయాణ విరామ వసతులు, ఎల్ ఈడీ వీధి దీపాలు ఆపద నుంచి కాపాడే కేంద్రాలు సైబర్ క్రైం సెల్స్ నిర్వాహణ కూడ అంతర్భాగంగా ఉంటాయి. హోంశాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

Leave a comment