హాసూర్ లో 80 మంది మహిళా ఉద్యోగులతో అశోక్ లేలాండ్ తయారీ కేంద్రం ఆరంభించింది.ఈ భారీ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తీసుకురాగలిగే సమర్ధత స్త్రీలకు మాత్రమే ఉంది. ఈ అవకాశం ద్వారా వారి జీవితాలను మెరుగుపరుచుకోవటమే కాదు వారి కుటుంబ స్థితిగతుల్ని మార్చేస్తాము అందుకే మహిళా ఉద్యోగులకు నైపుణ్యాల శిక్షణ ఇవ్వడంలో  మేము ముందే ఉంటాం అంటారు ఆ సంస్థ సి ఐ ఓ షేను అగర్వాల్.

Leave a comment