Categories
Gagana WhatsApp

కృతిమ చెరువులు సృష్టికర్త మైథిలి అప్పల్వార్

తెలుగు రాష్ట్రాలతో సహా రాజస్థాన్ వంటి చోట్ల వేలాది కృత్రిమ చెరువులను సృష్టించి రైతుల కోసం ఇచ్చింది ముంబై లో పుట్టి పెరిగిన మైథిలి అమెరికాలోని జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డిగ్రీ చేసింది. ఆమె తయారు చేసిన సూపర్ లైనింగ్ పాలిమర్ షీట్ల తో పొలాల్లోనే చెరువులు ఏర్పాటు చేయించింది. ఈమె ఆలోచన లోంచి పుట్టిన జల సంచయ్ ద్వారా 80 వేల మంది రైతులు లబ్ది పొందారు. 13 వేలకు పైగా కృతిమ చెరువులు అభివృద్ధి చేసి వాన నీరు ఒడిసి పట్టేందుకు రైతులకు నీటి నిర్వహణ పై అవగాహన కల్గించింది మైథిలి .

Leave a comment