కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబదూరుకు చెందిన మంజు మణి కుట్టన్ ను ఈ ఏడాది నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం . ఉపాధి కోసం సౌదీకి వచ్చి కాంట్రాక్టర్ల చేతిలో పాస్ పోర్ట్ ఇరుక్కుపోయి మాతృభూమి చేరలేక బాధలు పడుతున్న వారికి సౌదీ లోని మన రాష్ట్ర రాయబార కార్యాలయం అధికారుల ద్వారా వెయ్యి మందికి పైగా బాధితులను మన దేశానికి పంపిచిన కారణంగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.

Leave a comment