ఈ చలి రోజుల్లో మసాలా మిల్క్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. గ్లాస్ పాలు వేడి చేసి అందులో చిటికెడు పసుపు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ,చిటికెడు మిరియాల పొడి కలిపి కాసేపు పక్కన ఉంచి ఆ తరువాత తాగాలి. ఈ మసాలా మిల్క్ రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

Leave a comment