కరోనా సమయంలో సృజనకు మేధకు పని చెప్పి గొప్ప ఆవిష్కరణలు చేసి రోగులకు వైద్య సిబ్బందికి ఎంతో తోడ్పడ్డారు చెన్నైకు చెందిన కృష్ణ ప్రియదర్శిని. కరోనా పోరులో మాస్క్ ల అవసరాన్ని గుర్తించింది. ఇంజనీరింగ్ చదివిన కృష్ణ ప్రియదర్శిని రూపొందించిన ఇన్ స్టా మాస్క్ వెండింగ్ మిషన్ తో ఐదు రూపాయల నాణ్యం వేస్తే మాస్క్ వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు ఆస్పత్రులు దీన్ని వినియోగిస్తున్నారు.

Leave a comment