ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తుల కంటే సహజ సిద్ధమైనవి, ప్రకృతిలో దొరికే వాటితోనే సౌందర్య పరిరక్షణ చేసుకోండి అంటారు ఎక్సపర్ట్స్ . మొహం, మెడ మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఈ తేలికపాటి మసాజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ తో ఇంట్లోనే చేసుకోవచ్చు. మునివేళ్లతో మృదువుగా కదిలిస్తూ చేసుకునే మసాజ్ వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. ఆహారంలో విటమిన్ లను చేర్చుకోవడం ద్వారా చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఆహారం ద్వారా శరీరానికి అందే విటమిన్ ద్వారా శిరోజాలు, చర్మం, గోళ్లు ఆరోగ్యం బావుంటుంది.

Leave a comment