మహిళా క్రికెట్‌ లో ఇప్పుడు సబ్బినేని మేఘన వినిపిస్తోంది. తాజాగా మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికైన మేఘన విజయవాడ అమ్మాయి దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్లగా రైల్వేస్‌కు ఆడుతోంది. 2016లోనే దేశానికి ప్రాతినిధ్యం వహించింది.మార్చిలో న్యూజిలాండ్‌లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం వచ్చింది ఆపై వరల్డ్‌కప్‌ కు వెళ్ళాలి. రోజూ కనీసం 5 గంటలు సాధన చేస్తాను చిన్నప్పటి నుంచి క్రికెట్టే లోకం ఎప్పుడూ దేన్నీ కోల్పోయానన్న బాధ లేదు. క్రికెట్ లో నా పేరు నిలిస్తే చాలు అంటోంది మేఘన.

Leave a comment