రుతువు మారటం తో పాటు వాతావరణం కూడా మారిపోయింది. కుండపోతగా కురిసే వర్షాలతో నీళ్లు నిలిచిపోయి దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లు అధికంగా ప్రబలుతున్నాయి. ఇంటి చుట్టూ నీళ్ళు నిలవ ఉండకుండా చూసుకోవాలి అంటున్నారు వైద్యాధికారులు. పాత టైర్లు, సీసాలు పాత్రల్లో నీరు నిలిస్తే వాటిలో గుడ్లు పెడతాయి దోమలు. సెప్టిక్ ట్యాంక్ ల్లోనూ సెప్టిక్ ట్యాంక్ కు, ఏర్పాటు చేస్తే గొట్టాలకు దోమతెరలు కట్టండి అని సలహా ఇస్తున్నారు అధికారులు.

Leave a comment