చైనా లోని సన్యా నగరంలో జరిగిన మిస్ వర్డ్ 2018 పోటీలల్లో 118మంది పాల్గొన్నారు .మెక్సికోకు చెందిన 26 సంవత్సరాల వెనెస్సా పోన్స్ డి లియోన్ ను ప్రపంచ సుందరి 2018 కిరీటం వరించింది. థాయ్ లాండ్ కు చెందిన నికాలీన్ పిబాపా లిప్ నూకాన్ మొదటి రన్నరప్ గా నిలిచింది. భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన తమిళనాడు విద్యార్థిని అనుక్రీతి నాస్ వెనకబడింది. రెండో రన్నరప్ గా మరియా వలిలెవిచ్ ఉన్నారు. 2017 ప్రపంచ సుందరి లెనెస్సా కు కిరీటం పెట్టారు.

Leave a comment