శైలజా రెడ్డి అల్లుడులో కథానాయికా గా నటిస్తున్న అనూ ఇమాన్యుయేల్ ,నాకు కథ బావుంటే చాలు ,డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు అంటోంది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్ల కాన్సెప్ట్ ఇదే . సక్సెస్ సాధించాలంటే మిగతా అంశాలు పట్టించుకోకూడదు అనే. మంచి కథలు మనల్నీ కేరీర్ లో పరుగులు తీయిస్తాయి. డబ్బు తర్వాత అదే వస్తుంది. ముందు ప్రేక్షకులకు గుర్తుండాలి నా నటన.డైరక్టర్స్ కి నచ్చాలి. అప్పుడు ఎన్నో సినిమా అవకాశాలు వస్తాయి. ఇక డబ్బు సంగతి చెప్పాలా ,నా కష్టానికి తగ్గ ఫలితం తప్పని పరిగా వస్తుంది అంటోంది అను ఇమాన్యూయేల్.

Leave a comment