ప్రపంచంలో ఎన్నో రకాల మ్యూజియంలో ఉన్నట్లే లెక్కలకో మ్యూజియం ఉంది . తమిళనాడు లో శ్రీనివాస రామానుజమ్  సారిక మ్యూజియం లెక్కలకు సంబంధించిందే . రామానుజమ్ ప్రైమ్,రామానుజమ్ ఠటా ఫంక్షన్ ,మాక్  ఠటా ఫంక్షన్వంటి 3900 సమీకరణల్ని కనుగొన్న భారతీయ గణిత మేధావి పేరిట నిర్మించిన ఈ మ్యూజియం ఎంతో మంది విద్యార్దులను రికార్చ్ స్కాలర్ ను ఆకర్షిస్తోంది . ఇంకో విశేషం ఏమిటంటే అయన పుట్టి పెరిగిన ఇల్లే ఈ మ్యూజియంగా మార్చారు . ఇక్కడకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు సందర్శకులు వస్తూనే ఉంటారు.

Leave a comment