మిస్ ఇండియా ,మిస్ వరల్డ్ 2017 మానుషీ చిల్లర్ ఆఫ్రికాలో మహిళల కోసం ,మహిళల చేత శానిటరీ నాప్ కిన్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించింది.ఆమె ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ ఫెమినైన్ హైజీన్ కార్యక్రమం మొదలైంది.ఇప్పటివరకు మన దేశంలో పన్నెండు రాష్రాల్లో న్యాప్ కిన్ల యూనిట్స్ ప్రారంభం అయ్యాయి. వెనుకబడ్డ మహిళలకు ఈ నాప్ కిన్స్ గురించి తెలియదని తాను ప్రచారకర్తగా ఈ కార్యక్రమం మొదలు పెట్టటం తనకి ఎంతో తృప్తిగా ఉందని చెపుతుంది.

Leave a comment