భారత నౌకాదళ తొలి మహిళా పైలటి గా చరిత్ర సృష్టించారు శివాంగి . ఆమె స్వస్థలం బీహార్ లోని ముజధర్ పూర్ . కోచి లో శిక్షణ పూర్తి చేసుకొన్నా శివాంగి నౌకాదళంలో చేరారని రక్షణశాఖ అధికార ప్రతినిధి చెప్పారు .

Leave a comment