‘ల్యాండ్ కే సిపాయి’ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ చలికాలంలో వృద్ధులకు కంబళ్ళు దుప్పట్లు పంచారు మహిళా పోలీస్ అనితా పరాశర్. వీధుల్లో భాగంగా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కొందరు మహిళలు వృద్ధులు చలిలో చనిపోవటం చూశాక అనితా తన తోటి పోలీస్ ఉద్యోగులు, భర్త వికాస్ పరాశర్ తో కలిసి ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు పంచింది. ఈ కార్యక్రమం ద్వారా ఆస్పత్రులు, అనాధ శరణాలయాల్లో కూడా దుప్పట్లు, కంబళ్ళు పంచుతున్నారు పోలీసు బృందాలు గా కలిసి ఈ సేవా కార్యక్రమం చేయటం విశేషం.

Leave a comment