బెంగళూరు విశ్వ విద్యాలయంలో సంగీతంలో స్నాత కోత్తర విద్య పూర్తి చేసిన ఎం.ఎస్ షీల కేంద్ర సంగీత నాటిక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. అమె తల్లి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. కన్నడ దేశంలో పుట్టిన తెలుగంటే మక్కువతో చక్కగా తెలుగు నేర్చుకుని త్యాగరాజు,శ్యామ శాస్త్రీ వంటి వాగ్గేయకారుల సాహిత్యాన్ని అర్దం చేసుకుని నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగునాట ఎన్నో కచేరీలు చేశారు షీలా. శాస్త్రీయ సంగీతానికి ఇవి మంచి రోజులంటారు షీల.

Leave a comment