పండ్లు ఎక్కువగా తినే వాళ్ళలో మానసిక సమస్యలు డిప్రెషన్ చాలా తక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. సాధారణంగా ఎంతో మందిలో కనిపించే ఆందోళన, ఒత్తిడి స్థాయిలు పండు రోజు తినే వాళ్ళలో కనిపించవు. పోషక విలువలు తక్కువగా ఉండే స్నాక్స్ తినే వాళ్ళలో మామూలు మతిమరుపు వస్తువులు ఎక్కడ పెట్టామో మరిచిపోవటం ఉంటాయి. కానీ పండ్లు ఆహారంగా తీసుకున్న వాళ్లలో ఎలాంటి మానసిక రుగ్మతలు రావు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment