రోజుకు రెండు సార్లు పండ్లు కూరగాయల్ని విధిగా తినాలి అలా తీసుకుంటే  సుదీర్ఘకాలం జీవిస్తారని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనాలు చెబుతున్నాయి.ప్రతి 10 మందిలో ఒక్కరే అలా తీసుకుంటారని అధ్యయనం చెబుతోంది చాలామంది పద్ధతి ప్రకారం కాకుండా గుర్తొచ్చినప్పుడు ఏవో పండ్లు కూరగాయలు తీసుకుంటున్నారు. అలా కాకుండా రెండు సార్లు పండ్లు మూడు సార్లు కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే హుద్రోగాలు, క్యాన్సర్ల కారణంగా వచ్చే మరణాలు అడ్డుకోవచ్చు అని చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, బెర్రీలు, క్యారెట్ ల వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు.

Leave a comment