నన్ను హెల్గా శాంతి అంటారు. సత్యసాయి భక్తురాలిని నాగానంద స్వామి నా గురువు ఆయన స్ఫూర్తితోనే శాంతి ఆనంద్ స్కూల్ ని ప్రారంభించాను. ఇది నాచురల్ కాన్సెప్ట్ స్కూల్ 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోము పేద పిల్లలకే  అవకాశం మా పాఠశాల గురుకులాన్ని గుర్తు తెచ్చేలా ఉంటుంది. హెల్గా ప్రుడెంట్‌ ఆధ్యాత్మిక ప్రయాణం కోసం భారత్ లో అడుగు పెట్టాను అనుకోకుండా సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ చదివిన పిల్లలు ప్రయోజకులైన సందర్భంలో వాళ్ల తల్లిదండ్రులు కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తున్నప్పుడు ఇదే కదా జీవిత పరమార్థం అనిపిస్తుంది అంటుంది హెల్గా ప్రుడెంట్‌.

Leave a comment