తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పోర్గై కళ ఎంతగానో ఆకట్టుకుంది తమిళ నాడు లోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీ లోని గిరిజనలు సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఎంతో వినూత్నమైంది 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కి వచ్చిన డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళను బతికించేందుకు పోర్గై అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Leave a comment