Categories
Top News

క్విల్లింగ్ లో గిన్నీస్ రికార్డు.

హైద్రాబాద్ కు చెందిన కవితా జోహాని శివాలీ జోహ్రీ తల్లికూతుళ్ళు క్విల్లింగ్ చేసిన రంగు రంగుల కాగితాలతో వివిధ రకాల పువ్వులను, ఎంతో అందంగా తయారు చేసి ప్రపంచ రికార్డు బద్దలకోట్టారు. ఇందుకు గానూ ఏడు వేల పదకుండు క్విల్లింగ్ పువ్వులు అల్లారు. గతంలో కుడా 1251 కాగితం బొమ్మలు తయ్యారు చేసి గిన్నీస్ రికార్డులు సాధించారు. ఈ ఏడాది లో ఇది రెండో రికార్డు. వివిధ రంగుల్లో కాగితపు బొమ్మలను ఎన్నో ఆకృతుల్లో తయ్యారు చేయడంలో వారు గిన్నీస్ రికార్డు సాధించారు.

Leave a comment