రోజుకో రెండు సపోట పండ్లు తిన్నా చాలు శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది.శరీరంలో వేడిని తగ్గించి బలాన్నిస్థాయి. ఆయుర్వేదపరంగా చూసుకున్న సపోటా తింటే చాలు తక్షణ శక్తి లభిస్తుంది.ఈ పండ్లలో పీచు జీర్ణశక్తి పెంచుతుంది.ఫైల్స్ సమస్యకు ఉపశమనంగా ఉంటుంది.సపోటా,గుజ్జులో పెరుగు ఎండు ఖర్జురాలు పంచదార ఉప్పు కలిపి జ్యూస్ చేసుకుని తాగితే శరీరానికి కావల్సిన ఐరన్ కాల్షియం లభిస్తాయి. మెత్తగా జ్యూసీగా రుచిగా ఉండే సపోటా ను ఈ వేసవిలో రోజుకు రెండు తప్పనిసరిగా తినాలి.

Leave a comment