కరోనా సోకకుండా చేతులు కడగటం లో ఉపయోగించే శానిటైజర్లు, సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారటం ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఎంతో ఉంది మాస్క్ లు గాగుల్స్ ధరించడం వల్ల దురద మంట తలెత్త వచ్చు.తలకు ధరించే టోపీలతో పాలిక్యులైటిస్  సెబరోయిక్ డెర్మటైటిస్ వంటి సమస్యలు రావచ్చని  డాక్టర్లు చెబుతున్నారు .కనుక పొడి చర్మం కలిగిన వారు చేతులు శుభ్ర పరచు కొన్న  ప్రతిసారీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి .చర్మ ఆరోగ్యాన్ని కాపాడే స్కిన్ ఫ్రెండ్లీ సబ్బులు షాంపూలు  ఎంచుకోవాలి.

Leave a comment