భారత గణిత మేధావి శకుంతలా దేవికి నాలుగు దశాబ్దాల అనంతరం గిన్నిస్ సంస్థ సర్టిఫికేట్ అందజేసింది.అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్ గా ఖ్యాతి గణించిన శకుంతలాదేవి 1980లో లండన్లోని ఇంపీరియర్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంత వేగంగా కేవలం 28 సెకన్లలోనే గణించిన ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.కాకపోతే అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు ఆ సంస్థ దృవీకరణ పత్రం అందలేదు.

Leave a comment