ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి . ముంబయికి అరవై కిలో మీటర్ల దూరంలో ఉన్నా శివపుర అనే గ్రామంలో ఒక చిన్న దర్గా ఉంది . దర్గా బయట ఎనిమిది వందల ఏళ్ళ నుంచి ఒక రాయి ఉంది . దాన్ని ఇద్దరు ముగ్గురు కలిపి ప్రయత్నం చేసిన పైకి ఎథ్లెరు . కానీ అదే 11 మంది కలిపి వాళ్ళ చిటికెన వేళ్ళతో తాకిస్తే చాలు రాయి పైకి లేస్తుంది పూర్వకాలంలో ఖాదర్ అలీ అన్న వ్యక్తి ఆరేళ్ళ వయసులో సూఫీ సన్యాసిగా మరి సమయం అంతా ధ్యానంలోనే ఉండేవాడు ఆయన చాలా చిన్ని వయసులోనే చనిపోయాడు . చనిపోయే ముందర తన సమాధి దగ్గర ఒక రాయి  ఉంచాలని దాన్ని పదకొండు మంది తనపేరు తలచుకొంటూ తాకితే చాలు ఆ రాయి పైకి లేస్తుందని చెప్పారట . ఆ రాయిని చూసేందుకు ఎంతో మంది వస్తూ ఉంటారు .

Leave a comment