కుత్రిమ మేధ తో మనిషి మేధాశక్తి పెంచవచ్చు అంటున్నారు పరిశోధకులు. మూర్ఛ వ్యాధితో బాధపడే కొందరు రోగులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే వారి మెదడులో అవి ఎలా పనిచేస్తాయో చూసేందుకు సూక్ష్మమైన ఎలక్ట్రో కోడ్ లు అమర్చారు. అదే సమయంలో విద్యుత్ సాయంతో ఆలోచనా శక్తికి సంబంధించిన మెదడు భాగాలు మెరుగు అయ్యేలా చేశారట. కనుక డిప్రెషన్,ఆందోళన ఇతర మానసిక వ్యాధులను ఇదే విధంగా తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు. తాజా పరిశోధనలో మెదడు లు ఏ భాగంలో కరెంట్ షాక్ ఇస్తే ఆలోచనాశక్తి పెరుగుతుందో ఆల్గోరిథమ్స్ ద్వారా స్పష్టంగా గుర్తించారట. ఈ విధంగా మనిషి మేధాశక్తి పెంచచ్చు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment