క్రీడా కారులకు,యువతకు ఆదర్శంగా నిలిచిన బాడ్మింటన్ సంచలనం పి.వి సింధుని ఈ సంవత్సరం పద్మభూషణ్ వరించింది. సాధారణ నేపద్యం నుంచి వచ్చి ప్రపంచ,బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రెండు కాంస్యాలు రెండు రజితాలు సాధించింది. గత సంవత్సరం స్వర్ణం సాధించి ప్రపంచ బాడ్మింటన్ శిఖరం పై సగర్వంగా నిలబడింది సింధు. 2013 లో అర్జునా, 2015 లో పద్మశ్రీ,2016 రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ లు ఆమెకు దక్కాయి.

Leave a comment