బెంగళూరు లోని జే.పి నగర్ లోని ఏక్వా  పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల జియా గంగాధర్ బుల్లి రచయిత్రిగా అరుదైన రికార్డ్ సాధించింది. లాక్ డౌన్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఎల్ ఫర్ లాక్ డౌన్, జియాస్ జర్నల్ ఆఫ్ లాక్ డౌన్ లైసెన్స్ అనే పుస్తకం గా రాసింది జియా. ఢిల్లీకి చెందిన బ్లూ రోడ్ పబ్లిషర్ ఈ పుస్తకాన్ని ముద్రించి అమెజాన్ లో ఉంచింది.

Leave a comment