ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా,ద్వారపూడి లో వెలసిన అలివేలు మంగ సమేత శ్రీ మహావిష్ణువు ఆలయ సందర్శించే భాగ్యం కలుగుతుంది.
ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలుస్తారు.ఆలయం బయట శ్రీ మహా వీరాంజనేయుల వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకు యమధర్మరాజుల వారు కూడా వుండటం విశేషం!! శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దర్శించి ముగ్ధమనోహరమైన రూపం
అయిన గోపాలుడుని కనులారా చూడవచ్చు.
ఇక్కడ స్ఫటికలింగాన్ని కూడా, అభిషేకం చేసుకుని కటాక్షం పొందుతారు. శ్రీమహావిష్ణువుని చూసిన సమస్త పాపాలు తొలగి జన్మ ధన్యమవుతుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం

-తోలేటి వెంకట శిరీష

Leave a comment