హరివరాసనం….విశ్వమోహనం…

కర్నూలు జిల్లాలోని సప్తగిరి నగర్ లో మణికంఠుడిని చూసి వద్దాం పదండి.కన్నుల పండుగగా దేవాలయం ప్రాంగణం కళకళలాడుతూ వుంటుంది.
శివాంశము సగభాగం విష్ణు అంశము సగభాగంతో భక్తులకు దర్శనం ఇస్తాడు.పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక ఆకర్షణ.శబరిమలను తలపిస్తుంది.నిత్యం భజనలతో మణికంఠుడిని సేవిస్తారు.మనకు గణపతి,జగదీశ్వరీదేవి దర్శన భాగ్యం కూడా కలుగుతుంది.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవునెతితో అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment