మెదక్ జల్లా సిద్ధిపేటలోని శరభేశ్వరుని చూశారా సఖులూ!! మరి చూసొద్దాం రండి.

అన్నపూర్ణ సమేతుడై శరభేశ్వర స్వామి వారు భక్తుల కోరికలు తీర్చేందుకు కొలువై ఉన్నాడు. ప్రతి సోమవారం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కన్నుల కింపుగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో సాక్షి గణపతి,కుమారస్వామి, ఆంజనేయులవారు కూడా దర్శనం ఇస్తారు.శరభేశ్వరాచార్యులవారు ఈ దేవాలయాన్ని కట్టించి ప్రతిష్ఠ చేశారు.భక్తులు కార్తీక మాసంలో తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు.

నిత్య ప్రసాదం:  కొబ్బరి,పంచామృతాభిషేకం.

                  -తోలేటి వెంకట శిరీష

Leave a comment