తమిళనాడులో మధుర మీనాక్షమ్మకు 9కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

ముఖ్యంగా వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు దర్శించిన ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది.
ఇక్కడ స్వామి వారు సింహాసనం మీద కూర్చోని దర్శనం ఇస్తారు.సుందరవల్లీ, దేవసేన అమ్మవార్లతో మనకు అభయం ఇస్తారు.ఇక్కడ స్వామికి అభిషేకాలు చేయరు.ముందుగా మూషిక వాహనుడు గజాననుడిని,మయూరమును,శివుడిని,శ్రీ మహావిష్ణువుని కనులారా వీక్షించటం అదృష్టం.
నిత్య ప్రసాదం:ఆవుపాలు,కొబ్బరి

                  -తోలేటి వెంకట శిరీష

Leave a comment