ప్రముఖ క్రీడాకారిణి రీత్ అబ్రహం,ఆమె తల్లి 84 సంవత్సరాల టామీ దేవయ్యతో కలిసి మైసూర్లో హెల్దీ విమెన్ ,హ్యాపీ హోమ్ పేరుతో నిర్వహించిన వాక్ థాన్ లో పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇళ్ళు సంతోషంగా ఉంటుంది.రంగు రంగుల చీరెల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.ఈ వాక్ థాన్ ద్వారా ఆరోగ్యంపై అవగాహాన పెంచుకోవటంపై అవగాహాన కలిగిచారని చెపుతున్నారు నిర్వకులు.

Leave a comment